అమరావతి: ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ (విమానం) ఎక్కే సమయంలో మెట్లపై కాలు జారడంతో తమాయించుకుని లోపలికి వెళ్లాడు..జో బైడెన్ విమానం మెట్లపై కాలు జారిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు..జోబైడెన్ వేదికలపై ప్రసంగించిన తరువాత ఒక వైపు వెళ్లాల్సి వుండగా,,మరో వైపుకు వెళ్లడం,,అలాగే వేదికలపైన ఇతర దేశాధినేతులు వున్న సమయంలో వారిని వెనుక నుంచి వచ్చి తట్టి పలకరించడం లాంటి సంఘటనలు షారా మాములే…కాలు జారిన సంఘటనలు అయితే 2021లో జార్జియా నుంచి బయలుదేరిన సమయంలో కాలు జారి పడిపోయారు.. ఆటు తరువాత 2022లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయారు..అలాగే అమెరికా సమ్మిట్కు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్కు వెళ్లే ముందు అడుగులు వేస్తున్నప్పుడు జో బైడెన్ తడబడ్డారు..దేశాధ్యక్షలుగా వున్న వారు ఫిటెనెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. వయస్సు పెరిగిన వాళ్లకు ఇలాంటి సమస్యలు మాములే…జోబైన్ కు శరీరం సహకరించడం లేదు పాపం..?
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.