తూర్పు రాయలసీమఅభ్యర్దులుగా నామినేషన్స్..
నెల్లూరు: ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి బుధవారం 4 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి..ysrcp అభ్యర్థిగా మేరిగ మురళీధర్ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి రోణంకి కూర్మనాథ్ కు అందజేశారు.. అలాగే పెళ్లకూరు మండలం బంగారంపేట సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు..ఈనెల 23 (గురువారంతో) నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.
చిత్తూరు కలెక్టరేట్ లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్దిగా,పేర్నిటి,శ్యాంప్రసాద్ రెడ్డి,,ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి.చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
This website uses cookies.