నెల్లూరు: కాప్స్ రాక్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెల్లూరుజిల్లాలోని బలిజ బంధువుల కోసం కార్తీక మాస వనభోజనన కార్యక్రమం ఆదివారం(6వ తేది) నిర్వహించడం జరుగుతుందని సంస్థ సభ్యుడు కిషోర్,బలిజ ఉద్యోగుల అభ్యుదయసేవాసమితి జిల్లా అధ్యక్షడు అనిల్ కుమార్ లు తెలిపారు.శనివారం ఇరుకళ పరమేశ్వర దేవస్థానంకు సమీపంలో వున్న బలిజ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.