అమరావతి: భగవాన్ ‘శ్రీరమణ మహర్షి’ ”నిన్ను నువ్వు తెలుసుకో”..పేర్కొన్న ఒక్క వాక్యం నాకు నిరంతరం ఎన్నో విషయాలను బోధిస్తూనే ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈ సాధారణ వాక్యం మొత్తం విశ్వంతో కలిపి ఉంటుంది…నేను మహర్షి యొక్క దివ్య కమల పాదాలకు శరణాగతి చేస్తున్నాను అంటూ పోస్టులో రాసుకోచ్చాడు..’శ్రీరమణ మహర్షి’ 1950 ఏప్రిల్ 14వ తేదిన రాత్రి 8.47 నిమిషాలకు అరుణాచలేశ్వరునీలో ఐక్యంమయ్యారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.