అమరావతి: తెనాలిలో వారాహి విజయ భేరీ యాత్రలో పవన్ కళ్యాణ్ పై మీద గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు..అదివారం నాడు వారాహి యాత్ర నిర్వహిస్తున్న సమయంలో అగంతకుడు విసిరిన రాయి పవన్ కల్యాణ్కు తగలకుండా దూరంగా పడింది..వెంటనే అప్రమత్తమైన జనసైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు..
విశాఖలో గాజువాకలో ప్రజాగర్జన యాత్ర సభ నిర్వహిస్తున్న సమయంలో వాహనం వెనుక వైపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు..రాళ్లు విసిరి వారిని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకునే లోపు వారు ప్రక్కన వున్న గొడ దూకి పరిపోయారు.. దింతో తీవ్ర స్పందించిన చంద్రబాబు ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.