ఢిల్లీలో కేంద్రం హోంశాఖ..
హైదాబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.రాజగోపాల్ రెడ్డి మంత్రి అమిత్ షాను కలిశారు..బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి రాజగోపాల్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు..బీజేపీలో చేరిక, మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు అంశంపై ముగ్గురు నేతలు చర్చించినట్లు సమచారం..ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి చెందిన ఇతర నేతలను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది..కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్,,ఈ నెల 8వ తేదిన స్పీకర్ ను కలిసి MLA పదవికి సంబంధించి రాజీనామా లేఖ అందజేయనున్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.