అమరావతి: గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తింది.. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం అంతకంతకు పెరిగుతొంది..అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు..భారీగా వరదనీరు విడుదల కావడంతో బ్యారేజీకి దిగువనున్న లంక గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి..గోదావరి ఉద్ధృతితో కోనసీమ జిల్లాలోని గ్రామ ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు..కొన్ని గ్రామాల ప్రజలు పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు..
మరో రెండు రోజులు:- బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని,, రాజస్థాన్ జైసల్మేర్ వరకు క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందన్నారు.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు..మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖాధికారులు సూచించారు..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.