ప్రజలు,మీడియా సహకారంతో శాంతిభద్రతలు పరిరక్షణ-ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి
నెల్లూరు: సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షణ అనేది ఒక పోలీసు వ్యవస్థత వల్లే సాధ్యం కాదని,,ఇందుకు ప్రజలు,మీడియా సహకరిస్తే అన్ని వర్గాల ప్రజల ప్రశాంతంగా వుంటారని నూతన జిల్లా ఎస్పీ బాధ్యతలు చేపట్టిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి చెప్పారు.బుధవారం అయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లడారు.గతంలో నెల్లూరు రూరల్ డీఎస్పీగా పనిచేసిన అనుభవం వుండడంతో జిల్లా పరిస్థితులపై అవగాహన వుందనుకోవచ్చు..