AMARAVATHI

ఆసాధ్యలను సుసాధ్యం చేస్తూ,జాబిల్లి దక్షణ ధృవంను ముద్దాడిన భారత్


చంద్రయాన్-3 విజయకేతనం..
అమరావతి: ఒక కొత్త మార్గంను కనుగొనలాంటే,,ఆపజయాలు,,అవరోధల నుంచి పాఠలు నేర్చుకుంటేనే రాచ మార్గం అవిషృతం అంతుందని “ప్రకృతి” అవనిపై నివాసిస్తున్నజీవులకు నిర్దేశన చేసింది..భారతీయుల DNAలో వున్న పరిశోధన తృష్ణ,,చంద్రుని దక్షణ ధృవం వైపు మళ్లీంది..రెండు దశాబ్దలుగా ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయి..ఈ ప్రయత్నాల్లో ఆపజయాలు వెన్నంటి వచ్చాయి.ప్రతి ఆపజయం వెనుకు ఖచ్చితంగా విజయం వుంటుందన్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,,చంద్రయాన్-2 విఫలమైన సందర్బంలో కన్నీరు పెట్టుకున్న శాస్త్రవేత్తలను అక్కున చేర్చుకుని,,చంద్రయాన్-3 అవసరమైన నిధులను కేటాయించి,,వారిని బుజం తట్టి ప్రొత్రహించాడు..
రెట్టించిన ఉత్సహంతో,,ప్రధాని అందించిన ప్రొత్సహన్ని ప్రొది చేసుకుని,జాబిల్లిపై అడుగిడేందుకు వైఫల్యాల నుంచి నేర్చుకున్ పాఠాలను దృష్టిలో వుంచుకుని,,తమ మష్కితాలకు పదును పెట్టారు మన శాస్త్రవేత్తలు..కఠోర శ్రమ తరువాత రూపు దిద్దుకున చంద్రయాన్-3 నేడు జాబిల్లి దక్షణ ధృవంను స్ప్రుశిచింది..

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

8 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

13 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.