అమరావతి: దక్షిణఫ్రికాలోని జోహన్స్ బర్గ్ లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ కూటిమి సమావేశాలు ముగిశాయి..ఈ సందర్బంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,,చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్,, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోలులా డసిల్వాతో కలసి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సివిల్ రమఫోసా బ్రిక్స్ కూటమి నిర్ణయాన్ని వెల్లడించారు..బ్రిక్స్ కూటమి లోకి కొత్తగా ఆరు దేశాలు వచ్చే సంవత్సరం జనవరి 1వ తేది నుంచి భాగస్వామ్యలు మారుతారని తెలిపారు.. విస్తరణకు సంబంధిచిన మార్గదర్శక సూత్రాలు,,ప్రమాణాలు,, విధివిధానాలపై ప్రస్తుతం జరుగుతున్ నసమావేశాల్లో బ్రిక్స్ దేశాలు చర్చించుకున్నయన్నారు..చర్చల ఆనంతరం కొత్త అంశాలను బ్రిక్స్ కూటములో భాగం చేసేందుకు అంగీకరించాయని తెలిపారు..
బ్రిక్స్ లో ఆరు కొత్త దేశాలను చేర్చుకోవడంతో కూటమికి కొత్త శక్తి వచ్చిందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా సమావేశంలో అన్నారు..బ్రిక్స్ కూటమి విస్తరణ,,ఆధునీకరణ,,అంతర్జాతీయ సంస్థలన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండలానే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.