అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో మండూరి ఎయిర్ పోర్టు కాంప్లెక్స్ లో రూ.34,700 కోట్లతో 782 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు,, శంకుస్థాపన చేశారు..ఇందులో 12 కొత్త టెర్మినల్ భవనాలతో సహా 15 విమానాశ్రయ ప్రాజెక్టులను ప్రారంభించారు.. ప్రధాని మోదీ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో అజంగఢ్,,శ్రావస్తి,,మొరాదాబాద్,, చిత్రకూట్,,అలీఘర్ విమానాశ్రయాలు ఉన్నాయి..వీటితో పాటు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం,, లక్నో కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం చేశారు.. అలాగే అజంగఢ్లోని మహారాజా సుహెల్దేవ్ స్టేట్ యూనివర్శిటీని కూడా ప్రారంభించారు..ఈ ప్రాజెక్టులలో విమానాశ్రయలతో పాటు రైలు,, రోడ్లు,,ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి..ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.