నెల్లూరు: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18 వ తేదిన ఉదయం 11 గంటలకు ట్రంకురోడ్డులోని TVS కళ్యాణ సదన్ లో, నెల్లూరు కార్పోరేషన్ లోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి “నూతన కార్యవర్గమును” ఏన్నుకోవటం జరుగుతుందని విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు(8008170088) తెలిపారు..ఈ కార్యవర్గములో బాధ్యతలు తీసుకోదలిచిన వారు, ఆసక్తి గలవారు ముందుగా తనతో కాని లేక ప్రధాన కార్యదర్శి P.సురేంద్రరెడ్డితో(9440 275274) కలిసి మాట్లాడవలసినదిగా కోరారు..ఇదే సమావేశములో ఈ సంవత్సరము జరుగు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, అనుమతులు, నిమజ్జన ఏర్పాట్లపై అందరం కలిసి చర్చించి, మన సమిష్ఠి నిర్ణయాన్ని అధికారులతో కలసి చర్చించటం జరుగుతుందన్నారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.