హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్ నివాసంలో చిరంజీవి ఆయన్ని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్ నుంచి ముందుగా చిరంజీవే అభినందనలు తెలిపారు..తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి,, మోగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు..అదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిత్ర పరిశ్రమపై మండిపడ్డారు..మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దిల్ రాజు తప్ప పరిశ్రమకు సంబంధించిన ఎవరూ శుభాకాంక్షలు తెలపలేదని కోమటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు..తరువాత దిల్ రాజు ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన 24 క్రాప్ట్ ల ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.. డిసెంబర్ 21వ తేదిన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ వచ్చిందని వెల్లడించారు.. అయితే 21వ తేదిన సినీ పెద్దలు ఎవరూ ముఖ్యమంత్రిని కలవలేదు..ఈలోగా మెగాస్టార్ చిరంజీవి రేవంతరెడ్డిని కలవడం చర్చనీయాశంగా మారింది..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు సీ.ఎం అపాయింట్ మెంట్ దొరకలేదా అన్న విషయం సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.