AMARAVATHI

ఈ నెల 30న ”అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్” ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అమరావతి: సామాన్య ప్రయాణికుడికి అందుబాటులో అధునతన సౌకర్యాలతో వేగంతో ప్రయాణించే ”అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్” ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వ తేదిన జెండా ఊపి ప్రారంభించనున్నారు..గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే ఈ పుష్-పుల్ రైలు ప్రధానం దిగువ,,మధ్యతరగతి ప్రయాణికులకు సేవలు అందించనున్నది.. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో 22 కోచ్ లు ఉంటాయి..అన్ రిజర్వ్ డ్ పాసింజర్ల కోసం 8 జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు,, 12 సెకెండ్ క్లాస్(స్లీపర్),, 3-టైర్ స్పీపర్ కోచ్ లు,, రెండు గార్డు కంపార్ట్ మెంట్లు ఉంటాయి.. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు తగు సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు..అమృత్ భారత్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తున్నారు..
ప్రధాని మోదీ డిసెంబర్ 30వ తేదిన రెండు ‘అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్’ రైళ్లను ప్రారంభిస్తారు..మొదటి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్…ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య మీదుగా బీహార్ లోని దర్బంగా వరకూ ప్రయాణిస్తుంది..రెండవ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ బెంగళూరు నుంచి మాల్డా రూట్ లో ఈ రైలు ప్రయాణించనున్నది.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

3 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

3 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

5 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

5 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

23 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.