హైదరాబాద్: బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాతో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ శనివారం హైదరాబాద్ లో సమావేశం అయ్యారు..రాబోయే ఎన్నికల్లో తెలంగాణ అధికారం చేపట్టేందుకు బీజెపీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతొంది. రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలను దగ్గరకు చేర్చుకొంటుంది.ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా,,హీరో ఎన్టీఆర్ తో సమావేశం కావడం,,అలాగే నేడు వరంగల్ లో జరగనున్న ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్బంగా నిర్వహించనున్న సభలో పాల్గొంనేందుకు హైదరాబద్ కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను,మిథాలీ రాజ్ ను కలిశారు..రాజకీయంగా ఈ సమావేశంకు పెద్ద ప్రాధన్యత లేకున్నప్పటికి,సెలబ్రిటీలు బీజెపీ వైపు చూడడం,ప్రజల్లో చర్చకు దారి తీస్తొంది.సాయంత్రం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో హీరో నితిన్ తో, నడ్డా సాయంత్రం భేటీ కానున్నడడం ఈ కొవలోకే వస్తుంది.
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
This website uses cookies.