అమరావతి: భారతదేశ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో విజయం కేతనం ఎగురవేశాడు..జావెలిన్ ను 88.44 మీటర్లకు విసిరి టైటిల్ను చేజ్కికున్నాడు..డైమండ్ లీగ్ ఛాంపియన్గా నిలిచిన భారత తొలి అథ్లెట్గా నీరజ్ రికార్డులకెక్కాడు..చెక్ రిపబ్లిక్ కు చెందిన అథ్లెట్ జాకుబ్ వడ్లెజ్చ్ 86.94 మీటర్ల బెస్ట్ త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు..జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 83.73 మీటర్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు..డైమండ్ లీగ్ ఫైనల్స్ లో త్రోస్ ప్రారంభమైన తరువాత తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫౌల్ చేశాడు.. రెండో ప్రయత్నంలో మాత్రం 88.44 మీటర్లు జావెలిన్ ను విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు..3వ ప్రయత్నంలో 88 మీటర్లు, 4వ ప్రయత్నంలో 86.11 మీటర్లు విసిరాడు..చివరి ప్రయత్నంలో 87 మీటర్లు జావెలిన్ విసిరాడు..లీగ్ లో నీరజ్తో పోటీ పడడంలో మిగిలిన అథ్లెట్లు విఫలం అయ్యారు..2017, 2018లోనూ డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్ కు నీరజ్ అర్హత్ సాధించినప్పటికి,,టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.