AMARAVATHI

నెల్లూరుజిల్లా రాజకీయలు అంటే ఇలాగే వుంటాయి-అవసరంకు అనుగుణంగా ?

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరుజిల్లా రాజకీయలకు ఒక ప్రత్యేక స్థానం వుంది..జిల్లాలో రాజకీయ చైతన్యం పాళ్లు కాస్త ఎక్కువే అన్న గుర్తింపు ??.. (ఉరంతా ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి) అన్న చందనా  ఎన్నికల్లో  రాష్ట్ర ప్రజలది అంతా ఒక దారి అయితే జిల్లా ప్రజలది మరో దారి..ఇందుకు ఉదహరణ 2014,,2019 ఎన్నికలే…2014 ఎన్నికల్లో టీడీపీ,బీజెపీ,పవన్ కళ్యాణ్ కలసి ఎన్నికల ప్రచారం చేస్తే,,మిగిలిన జిల్లాల మాట ఎలా వున్న,, నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీకే మెజార్టీ ప్రజలు పట్టం కట్టారు..అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీని జిల్లా నుంచి పూర్తిగా తుడిపెట్టేశారు..ఈ కథ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే…గత 6 నెలలుగా జిల్లాలో రాజకీయ అవసరాల కోసం వైసీపీ తరపున ఎమ్మేల్యేగా గెలిచిన నాయకులకు 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత,సి.ఎం జగన్ ఎమ్మేల్యేగా పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తారో ? లేదో ? అన్న శంకం పట్టుకుంది…అప్పటి నుంచి ప్రతిపక్షపార్టీ అధినేత చంద్రబాబుకు సదరు ఎమ్మేల్యేలు “ టచ్ “లోకి వెళ్లడం జరిగిందని అధికారపార్టీ నాయకులు మండిపడ్డారు…లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్న ఎమ్మేల్యేలపై పరోక్ష చర్యలు అధికారపార్టీ చర్యలు తీసుకొవడం ప్రారంభించింది… ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఎమ్మేల్యేలు, మీడియా ముందుకు వచ్చి తమ నియోజకవర్గంలో అభివృద్ది అగిపోయిందని,,ఈ విషయంపై ప్రశ్నిస్తే తమను అవమానించారంటూ నానా యాగీ చేశారు…రాజకీయ అవసరాల కోసం ముందుగానే సిద్దం చేసుకున్న వేదికపైకి శనివారం టీడీపీ నేతలు రంగ ప్రవేశం చేశారు…తమ పార్టీలోకి రావలంటూ ఆహ్వనాలు పలికారు…ఇదే సమయంలో టీడీపీ నాయకుడు లోకేష్ పాదయాత్ర(యువగళం) ఈ నెల 13వ తేదిన జిల్లాలోకి ప్రవేశిస్తుండడంతో,,దిన్ని అవకాశంగా మలుచుకుని,, వారి నియోజకవర్గాల్లో ప్రజలకు టీడీపీ టోపీలను పెట్టేందుకు ముదిరిపోయిన మన జిల్లా ఎమ్మేల్యేలు ముందుకు అడుగులు వేస్తున్నారు…రాబోయే రోజుల్లో జిల్లా ప్రజలు ఎన్ని రకాల “ రాజకీయ నాటికలు రంగస్థలం (నియోజకవర్గం)పై చూడాల్సి ఉందో “ ??

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

4 seconds ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

15 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

20 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.