ముహుర్తం సిద్దం..
నెల్లూరు: మూడు రోజుల క్రిందట ఆనం.రామనారాయణరెడ్డి నెల్లూరుజిల్లా ఆత్మకూరలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమయం మించిపోతొంది మిత్రమా కలసి ముందుకు వెళ్లుదాం అన్న మాటలను గుర్తు చేస్తు,,నేడు ఆనం, ఎప్పుడు అధికారికంగా టీడీపీ తీర్ధం పుచ్చుకునే స్పష్టం చేశారు.శనివారం టీడీపీ నాయకులతో అయన స్వగృహాంలో సమావేశం తరువాత మీడియాతో మాట్లాడారు.అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయకు వెళ్లారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.