AMARAVATHI

తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేయగలిగేది ప్రధాని మోదీ మాత్రమే-పవన్

హైదరాబాద్: నేను తెలంగాణలో పర్యటించక పోయినా జనసేనపార్టీ ఇక్కడ బలంగా ఉందంటే అది మీ అభిమానమేనని,,మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత,, పారిపోరుకుండా జెండా పట్టుకుని నిలబడతారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు..గురువారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం గ్రౌండ్స్ లో బిజేపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం దోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి పునాది పడిందన్నారు..ప్రభుత్వం కౌలు రైతులను రైతులే కాదనడం దారుణమన్నారు..ధరణిలో వెబ్ సైట్ లో లోపాలున్నాయని విమర్శించారు.. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు..‘‘శివ అనే 16 ఏళ్ల చెంచు కుర్రాడు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు నన్ను కలిశాడు..అప్పుడే అతనిలో పర్యవరణం పట్ల వున్న మమకారం అర్ధమైందని,, తెలంగాణ యువత నిప్పు కణిక అనడానికి శివనే నిదర్శనం అన్నారు..సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడప గలిగేది జనసేనపార్టీ ఒక్కటే అని చెప్పారు.. బీఆర్ఎస్ ని ఒక్కమాట అనక పోవడానికి కారణం నేను తెలంగాణలో తిరగక పోవడమే అని తెలిపారు..తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. మోదీ నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నాను,,,ఎవ్వరు కలసి వచ్చినా,, రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా నిలబడతాను అని గుజరాత్ వెళ్లి కలసి తెలియచేసిన విషయంను వెల్లడించారు.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయగలిగేది ప్రధాని మోదీ మాత్రమే అని స్పష్టం చేశారు..

Spread the love
venkat seelam

Recent Posts

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

28 mins ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

22 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

24 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

This website uses cookies.