అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై ఉండే 21 రోజులు ఆయన ఏం చేయాలో,, ఏం చేయకూడదో కోర్టు నిర్దేశించింది.. బెయిల్ సమయంలో కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి వెళ్లవద్దని,, ఎలాంటి ఫైల్స్ మీద కూడా సంతకాలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది..
కోర్టు షరతులు:- 1-జైలు నుంచి విడుదల కావడానికి ముందు కేజ్రీవాల్ రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బాండ్ రాసివ్వాలి..2-బెయిల్పై ఉన్నన్ని రోజులు కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికిగానీ,, ఢిల్లీ సెక్రెటేరియట్కు గానీ వెళ్లకూడదు..లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు..3-ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఎటువంటి అధికారిక ఫైళ్లపై కూడా కేజ్రీవాల్ సంతకం చేయకూడదు..4-ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించిగానీ,, ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణల గురించిగానీ కేజ్రీవాల్ ఎలాంటి ఆరోపణలు చేయకూడదు..5-ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సాక్ష్యులుగా ఉన్న వ్యక్తులను కేజ్రీవాల్ కలువగూడదు, వారితో మాట్లాడకూడదు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.