నెల్లూరు: ఎట్టకేలకు నెల్లూరు కార్పొరేషన్ అధికారులు స్పందించారు.గత 6 నెలలుగా విజయమహాల్ రేల్వేగేటు వద్ద వున్న బాక్స్ టైప్ అండర్ బ్రిడ్రి మధ్యలో వున్న ఇనుప గ్రిల్స్ కు రిపేర్లు చేశారు.ఆదివారం అండర్ బ్రిడ్జిలో రాకపోకలను నిలిపివేసిన అధికారులు,రాత్రికి గ్రిల్స్ కు రిపేర్లు చేసి,క్యూరింగ్ మొదలు పెట్టారు.ఎప్పటి నుంచి ట్రాఫిక్ ను ఈ మార్గంలో వదులుతారు అని తెలుసుకునేందుకు ప్రయత్నించగా అధికారులు అందుబాటులో లేరు.ఏది ఎమైనప్పటికి ఒకటి రెండు రోజుల్లో ట్రాఫిక్ ను ఈ మార్గంలో వదుల వచ్చు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.