అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని,, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేవంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. గత కొద్దిరోజులుగా ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చాలాచోట్ల రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారైంది.. రోడ్డు ప్రయాణం ఎంత నరకంగా మారిందో తెలియచేసే వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రహదారిలో.. కొత్తపేట వద్ద అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను.. పోస్ట్ చేశారు..ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా #Good Morning CM Sir పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించారు..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.