అమరావతి: దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం క్రమేపి పెంచుకుంటు వస్తొంది..మంగళవారం మరో ఐదు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ మధ్య ప్రదేశ్, భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి రెండు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు..మడ్ గావ్ నుంచి ముంబై,, ధార్వాడ నుంచి బెంగళూరు,,హతియా నుంచి పాట్నాకు వెళ్లే మూడు రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు..ఈ రైళ్ల ద్వారా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు..తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.