నెల్లూరు: నగర పాలక సంస్థ “మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్” నూతన కార్యవర్గాన్ని కమిషనర్ వికాస్ మర్మత్ అభినందించారు. సోమవారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు కమిషనర్ ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కమిషనర్ ను కలిసిన వారిలో మున్సిపల్ ఉద్యోగుల అధ్యక్షులు చక్రపాణి, నూతన అసోసియేషన్ అధ్యక్షులు పి.శీనయ్య, కార్యదర్శి ఇనాయతుల్లా, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, కన్వీనర్లు కృష్ణ కిషోర్, సునీల్ కుమార్, ట్రెజరర్ వంశీనాథ్ రెడ్డి, మహిళా ఆర్గనైజర్ విజయ తదితర కార్యవర్గ సభ్యులు మరియు ఆఫీస్ సిబ్బంది ఉన్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.