AMARAVATHI

రాష్ట్రపతి నుంచి భార‌త‌ర‌త్న‌ అవార్డు అందుకున్న పీ.వీ నరసింహరావు కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

అమరావతి: దేశంలో ప‌లు రంగాల్లో విశేష కృషి చేసిన భార‌త మాజీ ప్ర‌ధానులు పీవీ న‌ర‌సింహారావు,, చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్,, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు ఎల్‌కే అద్వానీ,, బీహార్ మాసీ సీఎం క‌ర్పూరీ ఠాకూర్,, హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు స్వామినాథ‌న్‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించిన విషయం విదితమే..భార‌త‌ర‌త్న ప్రకటించిన వారి వారసులు శనివారం రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు..ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో భార‌త‌ర‌త్న అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది.. పీవీ న‌ర‌సింహారావు త‌ర‌పున ఆయ‌న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు,, రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు..చ‌ర‌ణ్‌సింగ్ త‌ర‌పున ఆయ‌న మ‌నువ‌డు జ‌యంత్ సింగ్,, స్వామినాథ‌న్ త‌ర‌పున ఆయ‌న కుమార్తె నిత్యా రావు,, క‌ర్పూరీ ఠాకూర్ త‌ర‌పున ఆయ‌న కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ భార‌త‌ర‌త్న అందుకున్నారు..ఆదివారం రాష్ట్ర‌ప‌తి,, ప్ర‌ధాని మోదీ ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లి భార‌త‌ర‌త్న అవార్డు ప్ర‌దానం చేయ‌నున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

14 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

17 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

17 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

19 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.