అమరావతి: వచ్చే సోమవారం (22వ తేదిన) జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు దాదాపు 550 ఏళ్ల తరువాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..గురువారం వేకువజామున ప్రత్యేక క్రేన్స్ ద్వారా విగ్రహాన్ని వేద మంత్రోచ్చారణ,, జై శ్రీరామ్ నినాదాల మధ్య గర్భగుడిలోకి తరలించి,,అనంతరం ప్రతిష్టించారు..ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రాలు,,శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర టస్టు సభ్యులు సమక్షంలో వైభవోపేతంగా జరిగింది..మైసూరుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ మలిచిన 51 అంగుళాల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని గుర్భగుడిలో ఉంచారు..
7 రోజుల పాటు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశపూజ నిర్వహించారు..సాయంత్రం జలధివాస్ కార్యక్రమంలో భాగంగా విగ్రహానికి జలాభిషేకం నిర్వహిస్తారు..గణేశాంబిక పూజ,,వరుణపూజ,, చతుర్వేదొక్త పుణ్యవచనం,,మండప ప్రవేశం,,పృథ్వి-కుర్మ-అనంత-వరాహ-యజ్ఞభూమి పూజలు జరగనున్నాయి..
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.