అమరావతి: అయోధ్యలో భవ్య రామామందిరం నిర్మాణం పనులు ప్రణాళిక బద్దంగా జరుగుతున్నాయి.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షణలో రామ్ లల్లా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే సంవత్సరం జనవరి 22న జరుగనున్నది.. రామ్ లల్లా గర్భాలయం పనులు దాదాపు పూర్తి కావచ్చయని, లైటింగ్ ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయని, టెంపుల్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోషల్ మీడియాలో శనివారంనాడు పోస్టు చేశారు.. ట్రస్టు పర్యవేక్షణలో నిలకడగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు..బాల రాముడి విగ్రహ నిర్మాణం మూడు స్థానాల్లో జరుగుతోందని,, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని రాయ్ తెలిపారు..గ్రౌండ్ ఫ్లోర్ లోని గర్భగృహంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు..ప్రాణప్రతిష్ట కార్యక్రమం దివ్యవంగా జరుగుతుందని తెలిపారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.