దేశవ్యాప్తంగా 41 ప్రాంతాల్లో..
అమరావతి: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో మహారాష్ట్ర,,కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో శనివారం NIA అధికారుల బృందాలు ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరిపాయి.. కర్ణాటకతోపాటు మహారాష్ట్రలోని పూణె, థానే రూరల్, థానే సిటీ, మీరా భయాందర్ లలో అధికారులు సోదాలు జరిపి తీవ్రవాద సంస్థ I.S.I.S తో ఉన్న సంబంధాల కలిగిన వున్న 15 మంది వ్యక్తుల అరెస్ట్ చేసింది..దేశంలో I.S.I.S తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న తీవ్రవాద సంస్థ సభ్యులు,, పేలుడు పరికరాలను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు.. గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లోనూ I.S.I.S కుట్ర కోణం వెలుగుచూసింది.. దేశంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.