అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 13 MLC స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది..3 గ్రాడ్యుయేట్, 2 టీచర్,,8 స్థానిక సంస్థల MLC స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది..టీచర్స్ MLC స్థానాలు:- 1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు,,2. కడప అనంతపురం కర్నూలు..
పట్టభద్రుల నియోజకవర్గ MLC స్థానాలు:- 1. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు,,2. కడప-అనంతపురం-కర్నూలు,,3. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలు వున్నాయి..
స్థానిక సంస్థల MLC:- అనంతపురం,,కడప,,నెల్లూరు,,తూర్పుగోదావరి,,పశ్చిమగోదావరి,,శ్రీకాకుళం,,చిత్తూరు,,కర్నూలు జిల్లాలకు స్థానిక సంస్థల MLC స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి..ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16వ తేదిన నోటిఫికేషన్,,మార్చి 13వ తేదిన పోలింగ్,,మార్చి 16వ తేదిన కౌంటింగ్ జరగనున్నది..
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.