నెల్లూరు: జిల్లాలో నాలుగు ఇసుక రీచ్ లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఇసుక రీచ్ లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.తొలుత బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు, అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు, విడవలూరు మండలంలోని ముదివర్తి,, ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ ల వివరాలను మైన్స్ అండ్ జియాలజీ అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక రీచ్ ల వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రజల అవసరాల మేరకు త్వరితగతిన ఇసుక సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ డిడి సిహెచ్ సూర్య చంద్ర రావు, ఏడి శ్రీనివాసరావు, భూగర్భ జల శాఖ డి డి శోభన్ బాబు, ఇన్చార్జి ఆర్టీవో కే మురళీమోహన్, డిపిఓ చిరంజీవి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.