నెల్లూరు: గత ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మేల్యే అభ్యర్దిగా బి ఫారమ్ తీసుకుని,ప్రచారం చేస్తు,ఫోన్ మేసేజ్ రాగానే,జగన్ రెడ్డి వద్దకు పరుగో పరుగు అంటూ వెళ్లిన వ్యక్తి ఆదాల.ప్రభాకర్ రెడ్డి నా గురించి మాట్లాడుతున్నడంటే అంటూ పై విధంగా ఎద్దేవ చేశారు వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి.గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ మేయర్,కార్పొరేటర్లు,ఇతర సభ్యులు కలసి 11 మంది నాతో వస్తున్నందుకు ధన్యవాదలన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.