అమరావతి: బ్రెజిల్ పూట్ బాల్ దిగ్గజం,,ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) అనారోగ్యం బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు..గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..ఈ విషయాన్ని పీలే కూమారై దృవీకరించారు.. క్యాన్సర్ బారిన పడిన పీలేకు గత సంవత్సరం సెప్టెంబర్ లో వైద్యులు పెద్దపేగులో క్యాన్సర్ కణతిని తొలగించారు.. అప్పటి నుంచి ఆయనకు కీమో థెరపీ చికిత్స అందిస్తున్నారు..ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పీలేకు ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. పీలే పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
అక్టోబర్23, 1940లో పీలే జన్మించారు. బ్రెజిలో లోని ట్రెస్ కొరాకోస్ లో ఆయన జన్మించారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో.. 1958,,962,,1970 ప్రపంచకప్ విజయాల్లో ఆయన భాగస్వామి అయ్యారు. ఫార్వర్డ్ గా, అటాకింగ్ మిడ్ ఫీల్డర్ గా ఆటలో అధ్భుతమైన షాట్స్ ను కొట్టేవాడు..ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడిన 14 మ్యాచుల్లో పీలే 12 గోల్స్ సాధించారు.1971 జులైలో యుగోస్లేవియాతో ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.