అమరావతి: రోహిణి కారై వెళ్లి మృగశిర కారై వచ్చిన సూర్యుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గలేదు..నేటికి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 46,,47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి..నేపథ్యంలో ఎండల దెబ్బలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది..ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ కర్ణాటక తమిళనాడు తీరాన్ని తాకగా నేడు ఏపీలో ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది..తిరుపతి జిల్లా శ్రీహరికోటతో సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని తెలియజేసింది..కర్ణాటక,,తమిళనాడు,, మహారాష్ట్ర,,ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది..రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.