AMARAVATHI

ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుంది-డాక్టర్ పి.వి.రమేష్

నెల్లూరు: ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుందని, అప్పుడే దేశం ముందడుగు వేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ అన్నారు..ఆదివారం డాక్టర్ జెట్టి శేషారెడ్డి 13వ వర్ధంతి సభలో పాల్గొని ప్రసంగిస్తూ ఎవరి ఆరోగ్యం వారే చూసుకోవడం ఎక్కువ శాతం పేదరికంలో ఉన్న మనలాంటి దేశాల్లో సాధ్యం కాదన్నారు..వ్యాధులకు వైద్యం చేయించడమే కాకుండా వ్యాధులు రాకుండా తీసుకొనే నివారణ చర్యలు కూడా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు..కొత్త కొత్త స్కీములు ప్రవేశపెట్టడంతోనే ప్రజలందరికీ వైద్యం అందదని, వైద్యానికి అయ్యే ఖర్చులను రోగాలతో బాధపడుతున్న పేదవారికి సాధ్యం కాదన్నారు..ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు  పెంచడంతోపాటు ఆరోగ్య వ్యవస్థను, వైద్య విద్యను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..ఈ సదస్సులో చండ్ర.రాజగోపాల్, ఆర్.నగేష్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.నవకోటేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎం, రాము, మెడికల్..అధ్యక్షులు మధు, ఎ.పి మెడికల్…గౌరవ అధ్యక్షులు సతీష్, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డా. బి రాజేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రెసిడెంట్  డాక్టర్ ఎం.వి.రమణయ్య, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

3 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

23 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

23 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.