AMARAVATHI

ఈ సంవత్సరం రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు-ఈవో ధర్మారెడ్డి

తిరుమల: ఈ సంవత్సరం ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహించేలా టీటీడీ అధికార యంత్రాగం కీలక నిర్ణయం తీసుకుంది..సోమవారం ఈ మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవన్ లో అధికార యంత్రాంగంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు..అధికమాసంతో వార్షిక,, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నా యన్నారు..సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు..అలాగే అక్టోబర్ 14 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు..22న గరుడసేవ, 23న స్వర్ణ రథం, 26న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు..

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం:- బ్రహ్మోత్సవాల సందర్భంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, టోకెన్ల అదనపు కోటా విడుదల చేస్తామని పేర్కొన్నారు..బ్రహ్మోత్సవాల్లో రోజుకు 10వేల మంది వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు దర్శనం భాగ్యం కల్పిస్తామని,, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సదుపాయాలు అందజేస్తామన్నారు.. రెండు సార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని,, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు..స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు..అలాగే గరుడ సేవకు వచ్చే ప్రతి భక్తుడికి వాహన సేవను తిలకించేలా చేయడమే లక్ష్యమన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

5 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

6 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

10 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

This website uses cookies.