అమరావతి: ఆదిత్య L-1 వర్స్ స్టేషన్ ను PSLV C-57 రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి 63 నిమిషాలు వ్యవధిలో ప్రవేశపెట్టింది..రాకెట్ నుంచి ఆదిత్య L-1 విజయవంతంగా విడిపోయిందని ఇస్రో వెల్లడించింది..దీంతో అమెరికా, జపాన్, యూరప్, చైనా తర్వాత సూర్యుడిపై రాకెట్ పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది..సూర్యుడి రహస్యాలను శోధించేందుకు శనివారం ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి ఆదిత్య L-1ను ప్రయోగించారు..ఆదిత్య L-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు దాదాపు 125 రోజులు పడుతుంది..తొలుత వర్స్ స్టేషన్ ను జియో ట్రాన్స్ ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు..అనంతరం అంతరిక్షంలో లాగ్రాంజ్ పాయింట్ అనేది పార్కింగ్ ఏరియా వంటిది..ఆదిత్య-L1 ఇక్కడకు చేరుకున్న తరువాత సూర్యుడి దగ్గర జరిగే పరిణామాలను మనకు తెలియచేస్తుంది..ఇలా సూర్యుడి చుట్టూ 5 లాగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.