అమరావతి: భారతదేశంలో ప్రవేశపెట్టిన తేజస్ ఎక్స్ప్రెస్ రైలు తొలి Semi-high speed air conditioned train ఇది,,ఆటో మేటిక్ డోర్లతో కూడిన ఆధునిక ఆన్బోర్డు సౌకర్యాలను కూడా ఉన్నయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు..ఆదివారం (26-02-2023) నుంచి సేవలను అందిస్తుందన్నారు..ఈ రైలులో సీలట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు..ఫిబ్రవరి 26 నుంచి చెన్నై-మధురై మధ్య నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ రైలు తాంబరం స్టేషన్లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రకటించింది..తేజస్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నం.22671) చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు బయలుదేరి,,మధురైకి మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది..తిరుగు ప్రయాణంలో తేజస్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నం.22672) మధురై నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది..
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
This website uses cookies.