NATIONAL

వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో మన పండుగలను జరుపుకోవాలి-ప్రధాని మోదీ

అమరావతి: ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరందరూ ‘మన్ కీ బాత్’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని,, సమాజ బలంతో దేశ బలం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..అదివారం 98వ ఎపిసోడ్ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో తెలుగులో పాటను రాసి పంపించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డిపై టి.విజయ దుర్గ అనే మహిళ పాడిన 27 సెకన్ల ఆడియో క్లిప్‌ని ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో ప్లే చేశారు..ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘మన్ కీ బాత్’లో భారతదేశ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడం గురించి మాట్లాడిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది…దీనితో పాటు, దేశంలో భారతీయ క్రీడలను చేరడం, ఆస్వాదించడం, నేర్చుకునే వారి కలలు ఉన్నాయి… మన్ కీ బాత్‌లో భారతీయ బొమ్మల గురించి చర్చించినప్పుడు,, దేశ ప్రజలు దానిని హృదయపూర్వకంగా ప్రోత్సహించారు…ఇప్పుడు భారతీయ బొమ్మల క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే విదేశాల్లో కూడా వీటికి డిమాండ్ పెరుగుతోందని వెల్లడించారు…

హోలీ సంబరాలు:- దేశం కోసం చేస్తున్న కృషి గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత శక్తి మనకు లభిస్తుందన్నారు…ఈ శక్తి ప్రవాహంతో ముందుకు సాగుతూ,, ఈ రోజు మనం ‘మన్ కీ బాత్’ 98వ ఎపిసోడ్‌కి చేరుకున్నాం…హోలీ పండుగ నేటికి కొన్ని రోజులే ఉంది…వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో మన పండుగలను జరుపుకోవాలని అకాంక్షను వ్యక్తం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

6 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

9 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

9 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

11 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.