AMARAVATHI

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం పర్వం- ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్

హైదరాబాద్: తెలంగాణలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిందని,,ఇక ఎలాంటి ప్రచారానికి వీలు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు..”స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లి పోవాలన్నారు”. సినిమాలు, సోషల్ మీడియా, టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్ ల్లో ప్రచారం నిషిద్ధమని వెల్లడించారు.. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందన్నారు.. ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు కూడదన్నారు.. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత దాకా ఎగ్జిట్ పోల్స్ నిషేధమని,,అలాగే ఓటరు స్లిప్పుల్లో పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండకూడదన్నారు.. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి:- 30వ తేదిన తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి చెప్పారు..ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని,,సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

16 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

20 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

2 days ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 days ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

2 days ago

This website uses cookies.