హైదరాబాద్: సమాజంలో ఆలజడి సృష్టించే భావజాలతంతో నక్సలిజంలలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు..ఆదివారం హైదరాబాద్లోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) 54వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ దశాబ్దల కాలం క్రిందట అటు వైపు వెళ్లినవారిలో అనేక మంది ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తున్నారన్నారు.. ఉగ్రవాదం, నక్సలిజంలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు..సురక్షితమైన,, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు,, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధి సాధించలేదన్నారు..మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని,,ఈ లక్ష్యంను సాధించడంలో CISF విభాగానిది చాలా ముఖ్యమైన ప్రాత వుందన్నారు..గతంలో వ్యవస్థాపక దినోత్సవాలు న్యూఢిల్లీలోనే జరిగేవని,,ఈసారి న్యూఢిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరగడం ఇదే తొలిసారన్నారు..కేరళకు చెందిన ప్రాచీన మార్షల్ ఆర్ట్ కలరి విద్యా విన్యాసాలను మహిళలు ప్రదర్శించారు..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.