అమరావతి: సనాతన ధర్మం అంటే మలేరియా,, డెంగీ వ్యాధుల లాంటిదంటూ,, దాన్ని నిర్మూలించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపధ్యంలో, తమిళనాడు సీ.ఎం స్టాలిన్ కుమారుడు,,DMK పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు..శనివారం తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘సనాతన ధర్మం గురించి ఇటీవల నేను మాట్లాడాను..మొన్న నేను చెప్పింది మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాను అంటూ స్పష్టం చేశాడు..
సనాతన ధర్మం’పై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి..పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు అతని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు..ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే ప్రతిపక్షలకు చెందిన ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానించిందని అమిత్ షా,,రాజ్ నాధ్ సింగ్ తో పాటు ఇతర బీజేపీ నాయకులు వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించారు..హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రతిపక్షపార్టీల కూటమి(ఇండియా) ప్రాథమిక ఎజెండా అని బీజెపీ ధ్వజమెత్తింది..ఉదయనిధిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.