అమరావతి: మద్యం మత్తులో తాగుబోతులు విచక్షణ రహితంగా ప్రవర్తస్తారు అనేందుకు అనేక ఉదాహరణలు వున్నాయి..ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చెన్నై బీచ్ నుంచి చెంగల్పేట వెళ్లే సబర్బన్ రైలు స్టేషన్ నుంచి బయల్దేరేందుకు సిద్ధమైంది..ఇంతలో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి మహిళా ప్రయాణికుల కోసం కేటాయించిన బోగీలోకి ఎక్కడు.ఇది మహిళకు సంబంధించిన కంపార్ట్మెంట్ అని దిగమని అక్కడ విధులు నిర్వహిస్తున్న RPF కోరింది..దీంతో కోపంతో ఊగిపోయిన దుండగుడు అతని వద్ద వున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు.అందులో ఉన్న మహిళ ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి తప్పించుకున్నాడు.బోగీలోని ప్రయాణికులు జరిగిన విషయం RPF సిబ్బందికి సమాచారం అందించారు. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సహాయంతో మహిళా కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు.అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి,నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.