ఉత్తరాంధ్రకు వెళ్లిన సీ.ఎం మళ్లీ ఆవు కథ చెప్పాడు-అచ్చెనాయుడు
నెల్లూరు: గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర గురించి పట్టించుకొని సీ.ఎం జగన్,,ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండడంతో, అభివృద్ది అనే ఆవు కథ ప్రజలకు విన్పిస్తున్నండంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెనాయుడు ఎద్దేవా చేశారు.బుధవారం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో బిసి ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల, బిసి సంఘాల, ఉద్యోగ సంఘాల బిసి నాయకులు హాజరయ్యారు..సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియా మాట్లాడారు.