నెల్లూరు: రామలింగాపురం ఫై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణ పనులు ప్రారంభంమైనప్పటి నుంచి నగర ప్రజలకు ఈ సెంటర్ లో ట్రాఫిక్ నరకం కన్పించేదని,,అయితే నేడు బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసుకొవడంతో, ట్రాఫిక్ కష్టాలు తొలగాయని నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం news19tv.com నగర పౌరుల అభిప్రాయం సేకరించిగా, పై విధంగా స్పందించారు..బ్రిడ్జీ అధికారికంగా ఇంక ప్రారంభమైనట్లు సమాచారం లేదు.వైసీపీ నగర ఎమ్మేల్యే అనిల్ చొరవతో బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసుకొవడం అభినందనీయం..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.