రామలింగాపురం ఫై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణం పూర్తి-ట్రాఫిక్ కష్టలు తొలగాయి-నగర ప్రజలు
నెల్లూరు: రామలింగాపురం ఫై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణ పనులు ప్రారంభంమైనప్పటి నుంచి నగర ప్రజలకు ఈ సెంటర్ లో ట్రాఫిక్ నరకం కన్పించేదని,,అయితే నేడు బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసుకొవడంతో, ట్రాఫిక్ కష్టాలు తొలగాయని నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం news19tv.com నగర పౌరుల అభిప్రాయం సేకరించిగా, పై విధంగా స్పందించారు..బ్రిడ్జీ అధికారికంగా ఇంక ప్రారంభమైనట్లు సమాచారం లేదు.వైసీపీ నగర ఎమ్మేల్యే అనిల్ చొరవతో బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసుకొవడం అభినందనీయం..