శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి 3 km దూరంలో ఆదివారం మధ్యహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి..రేణిగుంట – శ్రీకాళహస్తి రహదారిలోని మిట్ట కండ్రిగ వద్ద ముందు వెళ్లుతున్న వాహనంను AP39G-3233 మారుతి వెర్టిగో కారు,,ముందు వెళ్లుతున్న మరో వాహానంను ఓవర్ టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొన్నట్లు తెలుస్తొంది..డ్రైవర్ వేగంను అదుపు చేయలేక పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం..కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా మరో మొత్తం ఆరుగురు అక్కడిక్కడే మరణించారు..ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన భరత్((22) అనే యువకుడిని శ్రీకళాహస్తీ MGM ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని C.I విక్రమ్ మీడియాకు తెలిపారు..మృతులు అందరూ విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు..మృతుల పేర్లు రమేశ్, నరసింహ, అక్షయ, రాజ్యలక్ష్మి, శ్రీలత, వెంకట రమణమ్మ అని పోలీసులు తెలిపారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.