అమరావతి: అంబటి రాంబాబుకు కోర్టు షాక్ ఇస్తూ,,మంత్రిపై కేసు నమోదు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.. వైసీపీ నేతలు సత్తెనపల్లిలో సంక్రాంతి లాక్కీ డ్రా పేరుతో వేలకు వేలు టోకన్లు ముద్రించారు..టోకన్ల పైన ముఖ్యమంత్రి జగన్,,మంత్రి అంబటి.రాంబాబు,,ఎం.పీ లావు శ్రీకృష్ణదేవరాయుల ఫోటోలను ప్రింట్ వేయించారు..బహుమతులు పురుషులతో పాటు మహిళలు స్పెషల్ డైమండ్ నెక్లస్ గెలుచుకోవచ్చు అంటూ ప్రచారం హోరేత్తించారు..రూ.100 పెట్టి లాటరీ టిక్కెట్ కొంటే,,అంత కంటే ఎక్కేవే బహుమతిగా పొందవచ్చన్నారు..వైసీపీ నేతల ప్రచారం గమనించిన జనసేన నేతలు,రాష్ట్రంలో అనుమతి లేకుండా లాటరీ ఎలా నిర్వహిస్తారంటూ అంబటిపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు..అంబటిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ససేమిరా అన్నారు..దింతో జిల్లా కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు,,లాటరీ టికెట్ల గురించి అంబటి చేసిన ప్రచార వీడియోను సమర్పించారు..విచారణ చేపట్టిన న్యాయస్థానం,,తక్షణమే అంబటిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించింది.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.