హైదరాబాద్: TDP సీనియర్ నేత, మాజీ MP రాయపాటి.సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు చేపట్టారు..మంగళవారం ఉదయం నుంచి 15 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఈడీ,,,,జూబ్లీహిల్స్,,మణికొండ,,పంజాగుట్ట,,గుంటూరులో సోదాలు చేస్తున్నాయి..ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకు డైరెక్టర్లగా వున్న రాయపాటి.సాంబశివరావు,,మలినేని.సాంబశివరావుతో పాటు ప్రమోటర్ల ఇళ్లు,,కార్యాలయాల్లో ED అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.. ట్రాన్స్ ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,,13 బ్యాంకుల నుంచి దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలను తీసుకుని ఎగవేసినట్లు సమాచారం.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, ఈ డబ్బును డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి,,వాటి ద్వారా సింగ్ పూర్ కు తరలించినట్లు ED అనుమానిస్తుంది..గత సంవత్సరం సీబీఐ నమోదు చేసిన FIR అధారంగా ED మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.