అమరావతి: ఒడిస్సా లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రైళ్ల ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు మరణించిగా,,అంత కంటే ఎక్కువ సంఖ్య ప్రయాణికులు తీవ్రగాయాలు పాలైయ్యారు..ఒడిస్సా ప్రజలు చూపిన మానవత్వం దేశ ప్రజలు నమస్కరించేలా చేస్తొంది..గాయపడిన ప్రయాణికులను ఒడిస్సాలోని వివిధ ఆసుపత్రల్లో చికిత్స నిమిత్తం అధికారులు చేర్పించారు..ఒక్కసారిగా అంత మందికి చికిత్స అందించడం ఒక ఎత్తు అయితే అదే సమయంలో గాయాలు కారణంగా రక్తస్రావం అయిన వారికి రక్తం ఎక్కించాల్సి వుంటుంది..పరిస్థితిని గమనించిన దాదాపు 2 వేల మంది స్థానిక ప్రజలు రాత్రి సమయంలో బాలేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేరుకుని రక్తదానం చేశారు..అలాగే మిగిలిన ఆస్పత్రిలో కూడా వందల మంది స్థానికులు,, పోలీసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.. బాలేశ్వరలో అర్ధరాత్రి 500 యూనిట్లు రక్తం సేకరించగా మరో 900 యూనిట్ల రక్తం ఉందని వైద్యులు తెలిపారు.. రక్తదానం చేసేందుకు ప్రజలు ఇంకా తరలి వస్తున్నారని ఒడిస్సా ప్రభుత్వం వెల్లడించింది..ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు అవసరమైన సమయంలో రక్తదానం చేసిన ప్రజలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు..క్లిష్ట సమయంలో స్వచ్ఛంద సేవకులు చేసిన రక్తం దానం మర్చిపోలేమంటూ ఒడిస్సా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా కృతజ్ఞతలు తెలిపారు..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.