నెల్లూరు: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, నాటక రంగ అభివృద్దికి హర్నిశలు కృషి చేసిన మహనీయులు బళ్ళారి రాఘవ గార్ల జీవితాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కార్పొరేషన్ మేయర్ శ్రీమతి స్రవంతి పేర్కొన్నారు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్–హర్ ఘర్ తిరంగా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్, పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ గార్ల జయంతి సంధర్బంగా వారి చిత్రాపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. స్వాతంత్ర్య సమర యోధులు కె.వి.చలమయ్య మాట్లాడుతూ, ఈ రోజు ప్రత్యేకమైన రోజని, పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ గార్ల జయంతిని జరుపుకోవడం మన అదృష్టమని, ప్రపంచం ఉన్నంత కాలం వారిని స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ త్యాగమూర్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.